ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా ఇండియాకు వస్తానన్న రఘురామరాజన్
హైదరాబాద్: భారత ప్రభుత్వం తన సేవలను తిరిగి కోరుకుంటే తప్పకుండా తిరిగివస్తానని రిజర్వ్‌ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో బోధనావృత్తిలో ఉన్నారు. కరోనా కల్లోలం నేపథ్యలో దేశం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైతే తన సేవలు తప్పక అందిస్…
కరోనా కట్టడికి కేంద్రం వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై దేశ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది.  ‘MyGov Corona help desk’ పేరుతో ఏర్పాటైన ఈ వాట్సాప్…
కరోనా బారినపడ్డ బాలీవుడ్‌ సింగర్‌
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యూపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది. అయితే శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కరోనా కేసుల్లో బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా కపూర్‌ కూడా ఉన్నారు. మార్చి 15న లండన్‌ నుంచి వచ్చిన ఆమెకు శుక్రవారం నాటి పరీక్షల్లో కరోనా…
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 17 రాష్ర్టాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌ నెలలో ముగియనుండటంతో షెడ్యూల్‌ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 6వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16వ తేదీ రోజు న…
జనగామలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన
రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జనగామ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై జనగామ పట్టణంలో కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ధర్మకంచ బస్తీలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణ ప్రగతిలో అమలు చ…
ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం
ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం * ఉల్లి తిననన్న నిర్మలా సీతారామన్‌ కు చిదంబరం చురకలు * కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై విపక్ష సభ్యుల విమర్శలు * ఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపి ల నిరసన.. నిరసనలో పాల్గన్న చిదంబరం ఢిల్లీ:  తమ ఇంట్లో ఉల్లి…